Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹90

                               ప్రొఫెసర్.ఎస్. సింహాద్రి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1996 నుంచి రాష్ట్రం వచ్చే వరకు సామజిక వర్గాల కేంద్రంగా భాగం పంచుకున్నారు. భారతదేశ స్థాయిలో ఓ.బి.సి. పరిశోధన వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది. తెలంగాణ డైమెన్షన్స్ ఆఫ్ అండర్ దేవేలప్మెంట్, ఎలక్షన్ అట్లాస్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, "కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు", భారతదేశం లో వెనుకబడిన వర్గాలు మండల్ ఉద్యమం అనే పుస్తకాలు రచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమాజవాద్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

                                  ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్రంలో పి హెచ్ డి చేసిన ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విలువైన పత్రాలు సమర్పించారు. పబ్లిక్ పాలసీ, గ్రామీణాభివృద్ధి,పంచాయితీ రాజ్, భారత రాజకీయ వ్యవస్థలపై రవీందర్ సంపాదకత్వంలో ఇప్పటికే 5 గ్రంధాలూ వెలువడ్డాయి. సామజిక, రాజకీయ అంశాల పై వివిధ దిన పత్రికల్లో ఎన్నో ఆసక్తికరమైన వ్యాసాలు వ్రాశారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.