Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹110

                              ఆచార్య రాచపాళెం ప్రసిద్ధ తెలుగు సాహిత్య విమర్శకులు. పింగళి సూరన రచించిన "ప్రభావిత ప్రద్యుమ్మం" మీద పరిశోధించారు. ' తెలుగు కవిత్వం  - నన్నయ్య ఒరవబడి", 'ప్రాచీనాంధ్ర కవుల సాహిత్యాభిప్రాయాలు" అనేవి అయన ప్రాచీన  సాహిత్యం మీద రచించిన విమర్శ గ్రంధాలూ. ఇవిగాక మరో ఇరవై అయిదు గ్రంధాలూ ఆధునిక సాహిత్యం మీద రచించారు. " మన నవలలు - మన కథానికలు" గ్రంధానికి 2014 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ , కేంద్రసాహిత్య అకాడమీలో సభ్యులుగా పనిచేసారు. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. శ్రీ కృష్ణదేవరాయ, యోగివేమన విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా పనిచేసారు. అయన రచించిన పుస్తకం " సాహిత్య పరిశోధన సూత్రాలు" తెలుగు పరిశోధక విద్యార్థులకు ఆధార గ్రంధంగా ఉంది.