ఆచార్య కె. వెంకటేశ్వర్లు విశాఖపట్టణంలోని ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు రాజనీతి శాస్త్ర, ప్రభుత్వ పాలన శాస్త్రాల శాఖలో ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు, అంతకు పూర్వం అదే విశ్వవిద్యాలయంలో లెక్చర్ రుగాను, రీడరుగాను పనిచేశారు. కొంతకాలం మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో కూడా రీడరుగా పనిచేశారు. అయన రచన Indian Democracy at work 1997 లో ప్రచురితమైంది. అయన రచించిన Colonialism orientalism and Dravidian Languages అన్న గ్రంథానికిది తెలుగు అనువాదం.
- కె. వెంకటేశ్వర్లు