"ఆ నలుగురు తమ దారి చూసుకొన్నారు. నన్ను మాత్రం ఈ అడవి మధ్యలో వదిలేశారు. ఈ అడవిని, మృగాలను, మనుషులను, వారికి ఎదురయిన చిక్కులను కల్పించింది నేనే. నా కల్పనకు ఛాయలు అవి. కానీ, ఇప్పుడు అవన్నీ నన్నే ఛాయా భావనని చేసి, తామంతా భౌతిక రూపాలు ధరించేశాయి. నన్నొక సశేషంగా వదిలేశాయి. కంచెకు చేరని కథలాగే, నేను వేసిన ప్రశ్నకు ఇంకా జవాబు దొరకలేదు కదూ!
మార్క్సిజం అజేయమా! కాదా?
అనేది తేల్చడం నా పని కాదు. ఈ వ్యాసాలు చదువుకొని మిరే తెలుసుకోండి!"
- అంకాళ్ళ పృథ్విరాజ్